Monday, March 28, 2011

విష్ణు సహస్రనామం వైశిష్టం

విష్ణు సహస్రనామం ఎవరినా చదవచ్చు ,ఎక్కడిన చదవాచు .మీరేపని చేసుకుంటూ నామం చేసుకోవచ్చు.
మంత్ర జపం అలా చేయలేము. మంత్ర జపం చేయటానికి అంగన్యాస కరన్యాస  ఉంటుంది. లలిత సహస్రనామం అలా చదవలేము . అది గురుముకుతః నేర్చు కోవాలి . నిలబడి మాత్రం చదవకూడదు , కూర్చొని మాత్రమే చదవాలి . విష్ణు సహస్రనామంకి అ నియమము  లేదు.
ఎందు చేత అంటే . జాగృత్ అవస్థ  అనగా ఇందరియములు పనిచేయట . పడుకోవటం అంటే నిద్రావస్థ మనసు ఇంద్రియములు వెనక్కు లాకుంటుంది. దీనికి అది దేవత పరమేశ్వరుడు . అందుకే పడుకునే ముందు "శివ శివ" అని 11 మార్లు చెప్పాలి. నిద్ర లేచినాక జాగ్రుతవస్థ , విష్ణువు స్తితి కారకుడు కావున "శ్రీహరి శ్రీహరి శ్రీహరి " అని ౩ మార్లు చెప్పాలి . నిద్ర లేచిన తరువాత శుచిగా ఉంటామని ఆస్కారం లేదు. కావున విష్ణు సహస్రనామం చెప్పటానికి సుచి సమయం అంటూ శాస్త్రం లో ఎక్కడ  చెప్పలేదు .
మంచం మేద ఎటువంటి పని చేయకూడదు ( కొత్త బట్టలు పెట్టకూడదు , మందు వేసుకోకుడదు , చివరికి మనషి చనిపోయే సమయం లో మంచం మేద ఉంచకూడదు  ). మనకి మంచం మేద ఎటువంటి దుస్వప్నము వచ్చిన తెల్లవారి గజేంద్ర మోక్షం చదువుకుంటే దోషం పోతుందని  అంటారు. మనం అంత వరకు ఉండలేము కాబట్టి .
గోవింద నామం చెప్పమంటారు.విష్ణు సహస్రం ఏ కారణం చేత విడువరదని శాస్త్రం చెప్పుచున్నది .  

దేవాలయం లో 8 మన్దిగ  విభాగిస్తారు . అర్చకుడి 8 వంతు  చరముర్తి అంటారు
 1 ) శికరం 2 ) ప్రకారం 3 ) గోడ 4 )  ముక మంటపం   5 ) అర్ధ మంటపం 6 ) ధ్రువ మూర్తి 7 )  విమాన మూర్తి   
 8 ) అర్చకుడు 

ఎవరితే విష్ణు సహస్రనామంస్తోత్రం గొప్ప వరం ఎవరితే  పారాయణము చేస్తారో  ఇహమునందు రక్షణ లబిస్తుంది 





  









No comments: